భారత సంతతి అమెరికన్కు – 2024 స్మాల్ బిజినెస్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్..!
భారత సంతతి అమెరికన్ అనిల్ బోయినపల్లికి - 2024 స్టేట్ స్మాల్ బిజినెస్ పర్సన్ - అవార్డు లభించింది.
వర్జీనియాలో 'స్కై సొల్యూసన్స్' కో-ఫౌండర్, సీఈఓగా అనిల్ బోయినపల్లి వ్యవహరిస్తున్నారు. అనిల్ బోయినపల్లితోపాటు రాష్ట్రాల...
‘ఏఐ’తో మాస్ లే అఫ్స్ : HCL మాజీ CEO వినీత్ నాయర్ వార్నింగ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో కొలువుల కోతపై ఆందోళన నెలకొంది. మనుషులు చేసే ఉద్యోగాలను ఏఐ రీప్లేస్ చేస్తుందనే భయాలు టెకీల్లో గుబులు రేపుతున్నాయి.
ఏఐ టూల్స్తో ఐటీ పరిశ్రమలో...
గ్రీన్ ఎనర్జీలోకి రూ.9,350 కోట్లు
అదానీ గ్రూప్లోని గ్రీన్ ఎనర్జీ యూనిట్ 2030వ సంవత్సరానికల్లా 45 గిగావాట్ల ఉత్పాదక సామర్థ్యాన్ని సాధించాలన్న లక్ష్యంతో గౌతమ్ అదానీ కుటుంబం రూ.9,350 కోట్ల తాజా పెట్టుబడులకు సంకల్పించింది.
న్యూఢిల్లీ: అదానీ గ్రూప్లోని గ్రీన్...
విశాఖ టూ బ్యాంకాక్.. ఇక నుంచి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్
ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాంకాక్ వెళ్లే వారికి శుభవార్త. థాయ్లాండ్కు చెందిన విమానయాన సంస్థ థాయ్ ఎయిర్ఏషియా విశాఖపట్నం నుంచి బ్యాంకాక్కు డైరెక్ట్ అంతర్జాతీయ విమాన సర్వీసును ప్రారంభిస్తోంది.
విశాఖ నుంచి బ్యాంకాక్కి ఫ్లైట్ సర్వీస్లను...
Most Read
‘పల్లకి.నెట్’ – website లో కొన్ని మార్పులు ..చేర్పులు చేస్తున్నాము.
Currently ... We are running the site in test mode only - not made public ..yet.
We will announce formally - once the changes are...
Recommended Stories
AP: ఉద్యాన పద్దు.. సాగుకు దన్ను
ఓ వైపు వరి.. మరోవైపు ఉద్యాన పంటలు.. ఇంకో వైపు మెట్ట పంటల సాగుతో తిరుపతి జిల్లా సస్యశ్యామలంగా ఉంటుంది. అయితే ప్రకృతి వైపరీత్యాలు పంటలను ఎప్పటికప్పుడు దెబ్బతీస్తూనే ఉన్నాయి.
ఉద్యాన పంటలకు ఎప్పటి...








